Tag #Minister Tummala #warning #seeds companies

రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించం

– నెలలోపు సీడ్స్‌ కంపెనీటు బకాయిలు చెల్లించాలి – సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 28 : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్స్‌ కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్‌,…