Tag meeting

దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం

మత రాజకీయాలను తిరస్కరించిన దేశ ప్రజల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ధర్మ సాగర్ : దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం…

‌గ్రూప్‌ 4 ‌నోటిఫికేషన్‌పై సన్నాహక సమావేశం నిర్వహించిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌మే 19 : రాష్ట్రంలో గ్రూప్‌ 4 ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌జారీపై గురువారం బీఆర్కేఆర్‌ ‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గ్రూప్‌ 4 ‌కేడర్‌ ‌కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు చేసిన ప్రకటన…

You cannot copy content of this page