లారీ – ఆటో ఢీ
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి చెరువుకట్ట సమీపంలో మంగళవారం గ్రానైట్ లారీ - ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న ప్యాసెంజర్స్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులలో ఒకరు మహిళ కాగా, మరొకరు యువకుడు…
Read More...
Read More...