Tag Kavitha condolences

బస్సు ప్రమాద ఘటనపై కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి

– సంతాపం ప్రకటించిన ‌కేటీఆర్‌ , ‌కవిత రంగారెడ్డి,ప్రజాతంత్ర,నవంబర్‌3:‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్‌ ‌ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు…