జనబంధు బోవేరా !
చైతన్య స్ఫూర్తి
సాహిత్య సుదీప్తి
మహోన్నతమూర్తి
అతడే...విశ్వ బంధువు
బోయినపల్లి వేంకట రామారావు
నూనూగు మీసాల ప్రాయంలో
ఉద్యమాల బాట పట్టినవాడు
నిజాం పాలనకు వ్యతిరేకంగా
ధిక్కార స్వరం వినిపించినవాడు
భారత స్వాతంత్య్ర సమరంలో…
Read More...
Read More...