కాంగ్రెస్ పార్టీలో చేరిన గండ్ర సత్యనారాయణ రావు
గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన గండ్ర సత్యనారాయణ రావు.
Read More...
Read More...