Take a fresh look at your lifestyle.
Browsing Tag

facts on etela rajendra

బిజెపి మునిగిపోయే నావ

అందులో చేరిన వారు మునిగి పోవడం ఖాయం బిజెపిని విమర్శించిన ఈటల అందులోనే చేరడం దారుణం కెసిఆర్‌ను విమర్శించే నైతిక హక్కు ఈటలకు లేదు మిడియా సమావేశంలో మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి బిజెపి మునిగిపోయే నావలాంటిదని, దానిలో చేరేవారంత…
Read More...

థర్డ్‌వేవ్‌ అం‌టూ చేసే దుష్పచ్రారాలపై చర్యలు

రాష్ట్రంలో భారీగా తగ్గిన కొరోనా కేసులు రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు వెల్లడి కొరోనా చికిత్స విషయంలో 350 ఫిర్యాదులు.. ఆయా హాస్పిటళ్లపై చర్యలు రాష్ట్రంలో కొరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు…
Read More...

తాండూరులో మరోసారి రోడ్డెక్కిన రైతన్నలు

వరి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై• ఆగ్రహం మద్దతు, తెలిపిన కాంగ్రెస్‌, ‌బిజెపి బీజేపీ కౌన్సిలర్లు వరి ధాన్యం కొనుగోలు నిలిపివేయడంపై రైతులు మరోసారి రోడ్డెక్కారు. సోమవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు పట్టణంలో వరి ధాన్యం కొనుగోళ్లు…
Read More...

నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులకు ప్రభుత్వ ప్రోత్సహం

ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులకు ఉచితంగా కంది విత్తనాలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో ఉచితంగా కంది విత్తనాలను ఎస్సీ, ఎస్టీ,…
Read More...

దేశంలో కొత్తగా 70,421 పాజిటివ్‌ ‌కేసులు

వైరస్‌ ‌కారణంగా 3,921 మంది మృతి కొరోనా తగ్గుముఖం..భారీగా తగ్గుతున్న కేసుల సంఖ్య దేశంలో కొరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 75 రోజుల తర్వాత పాజిటివ్‌ ‌కేసులు 70 వేలకు దిగువకు వొచ్చాయి. కొత్తగా 24 గంటల్లో భారత్‌లో 70,421 కొరోనా…
Read More...

బిజెపిలో చేరిన ఈటల తదితరులు

ఆయనతో పాటు ఏనుగు రవీందర్‌ ‌రెడ్డి తుల ఉమ, రమేశ్‌ ‌రాథోడ్‌ ‌తదితరులు చేరిక ధర్మేంద్ర ప్రధాన్‌, ‌తరుణ్‌చుగ్‌ ‌సమక్షంలో కాషాయ కండువా రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి పాటుపడతానన్న ఈటల గడీల పాలనకు గండి కొడతామన్న బండి సంజయ్‌…
Read More...

మేయర్‌ ‌గారూ.. గిదేంది సారూ..?

"అనుమతులు లేని అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదు.. నిబందనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తీసుకొంటాం.. లేఅవుట్లలో పార్కులు, ఇతర అవసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించి అన్యాక్రాంతం కాకుండా ఫెన్సింగ్‌ ‌వేయిస్తాం..పార్కులు…
Read More...

రక్తదానం ఎందరో జీవితాలను కాపాడుతుంది

రక్తదాతలు నిజంగా దేవుళ్లే..వారికి నా సెల్యూట్‌ ‌వరల్డ్ ‌బ్లడ్‌ ‌డోనర్‌ ‌డే-2021 సందర్భంగా గవర్నర్‌ ‌తమిళి సై రక్తదానం చేసి ఎన్నో విలువైన జీవితాలను కాపాడుతున్న రక్తదాతలందరికీ సెల్యూట్‌ ‌చేస్తున్నట్లు గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై…
Read More...

కొత్త కరెన్సీ ముద్రణ అవసరమా?

"అధికంగా కరెన్సీని ముద్రించడాన్ని టెక్నికల్‌ ‌భాషలో ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ అం‌టారు. అంటే, స్థూలంగా కరెన్సీ లభ్యతను పెంచడమని అర్థం. ప్రపంచంలోని చాలాదేశాల్లో ఈ పద్ధతిని అవలంబించారు. అమెరికా ఫెడరల్‌ ‌రిజర్వ్ ఇటీవల దీనిని విజయవంతంగా అమలు…
Read More...