Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Minister Sabita Indrareddy

ఒక్కో తరగతి గదిలో 50శాతం మందికే అనుమతి

డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో హాజరుపై నిర్ణయం విద్యాశాఖాధికారులతో సమీక్ష లో మంత్రి సబిత రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నందని ఈ నేపధ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో…
Read More...

తెలంగాణ ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదల

ఇంజనీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత 8న కొరోనాతో హాజరు కాని విద్యార్థులకు పరీక్ష విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ‌తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌ 2020 ‌పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి…
Read More...

ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబిత

‌టీఎస్‌ ఎం‌సెట్‌ -2020 ‌ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంసెట్‌ ‌ఫలితాల కోసం…
Read More...

ఇప్పటికిప్పుడు విద్యాసంస్థలను తెరవలేం

కేంద్ర మార్గదర్శకాల మేరకే నడుచుకోవాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ‌కొరోనా మహమ్మారి ప్రభావం విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ దశలో ఇప్పుడే విద్యా సంస్థలను ప్రారంభించలేమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.…
Read More...