Take a fresh look at your lifestyle.
Browsing Tag

corona

మారిటోరియం వడ్డీ భారం పడకుండా చూడండి

కేంద్రానికి,ఆర్‌బిఐకి సుప్రీం సూచన ‌మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేందప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులకు రెండు వారాల సమయం ఇచ్చింది. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై…
Read More...

బుధవారం ,సెప్టెంబర్ 10..తెలంగాణా లో 2,534 పాజిటివ్ కేసులు 

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,534 కొరోనా కేసులు నమోదు కాగా 11 మంది మృతి చెందగా. 2,071 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,176 కొరోనా కేసులు నమోదవ్వగా, 927 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 32,106…
Read More...

కోరోనాతో కాళేశ్వరం ఆలయ చైర్మన్ మృతి  

సంతాపం వ్యక్తం చేసిన  మంత్రి హరీష్ రావు కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ , దుబ్బాక మండలం చెర్వా పూర్ కు చెందిన  బొమ్మెర వెంకటేశం అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు తన సంతాపాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌…
Read More...

యాదాద్రిలో  అంతరాలయంలో నిత్యపూజలకే పరిమితం

*భక్తుల దర్శనాలు నిలిపివేత ‌కొరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో యాదాద్రిలో మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేయడంతో పూజలు అంతరాలయానికే పరిమితం అయ్యాయి. కేవలం పూజారులు నిత్యపూజలతో సరిపుచ్చారు. భక్తులకు అనుమతి…
Read More...

తెలంగాణ లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు తెలంగాణలో గత రెండు రోజులుగా కాస్త తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. మళ్లీ పెరిగాయి... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రంలో 2479 కొత్త…
Read More...

రేపటి నుంచి అసెంబ్లీ

కొరోనా, సచివాలయ కూల్చివేత, వరదలపై చర్చకు కాంగ్రెస్‌ ‌పట్టుబట్టే అవకాశం గట్టి పోలీసుల బందోబస్తు..పరిసరాల్లో 144 సెక్షన్‌ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దం అయ్యింది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చకు…
Read More...

స్వీయ నియంత్రణే కొరోనా కట్టడి కి శ్రీ రామ రక్ష ..!

*ముందు జాగ్ర త్తే అసలైన మందు *కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండ..వారి పట్ల వివక్షత వద్దు.. ఆత్మ స్థైర్యం నింపేలా సమాజం వ్యవహరించాలి *కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పంపిణి కార్యక్రమం లో మంత్రి  హరీశ్ రావు స్వార్థం…
Read More...

బాలల హక్కుల ప్రతినిధి అచ్యుత రావు ఇక లేరు ..!

కొరోనా బారిన పడి బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. అచ్చుతరావు బుధవారం  మలక్ పేట లోని ఒక  హాస్పిటల్ లో మరణించారు.ఊపిరి తిత్తుల వ్యాధి తో బాధ పడుతూ అచ్యుత రావు ఈ నెల 15 న చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు .మధుమేహ వ్యాధి ఉన్న ఆయన…
Read More...

కొరోనాతో ఎపిలో ఒక్కరోజే 62మంది మృతి

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4944 కేసులు నమోదు పరిస్థితిపై అధికారులతో సక్షించిన గవర్నర్‌ అమరావతి,జూలై 21 : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని రాష్ట్ర…
Read More...

పెళ్లిళ్లకు తహశీల్దార్ల అనుమతి తప్పనిసరి

నేటి నుంచి నిబంధనలు అమలు ‌తెలంగాణలో వివాహాలకు తహశీల్దార్ల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చే బాధ్యత మండల పరిధిలోని తహశీల్దార్లకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో…
Read More...