Take a fresh look at your lifestyle.
Browsing Tag

central government

29‌న చర్చలకు సిద్ధంగా ఉన్నాం

ఫలవంతమైన చర్చలు కోరుకుంటే వ్యతిరేక ప్రచారం మానుకోండి కేంద్రానికి రైతు సంఘాల లేఖ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగిన రైతన్నలు చర్చలకు సిద్ధమయ్యారు. ఈనెల 29న కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు…
Read More...

గల్ఫ్ ‌కార్మికుల వేతనాల్లో కోతలు సరికాదు

ఉత్తర్వులను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ ‌గల్ఫ్ ‌కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల…
Read More...

చట్టాలకు వ్యతిరేకంగా.. నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉంది

అదే సమయంలో చర్చలకు కూడా రావాలి చర్చలు సరుపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది వ్యవసాయ చట్టాలను నిలుపుదల చేసే విధంగా కేంద్రం ఆలోచించాలి రైతుల ఆందోళనలపై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపి ఉంచాలని…
Read More...

వ్యవసాయ చట్టాలపై ‘సుప్రీమ్‌’‌కు రైతులు

కార్పొరేట్లకు బలవుతామని పిటిషన్‌ ‌ధరల నిర్ణయం కోసం రైతు కమిటీలు వేయాలని వినతిి కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌శుక్రవారం సుప్రీమ్‌కోర్టు గడప తొక్కింది. ఈ కొత్త చట్టాల వల్ల తాము కార్పొరేట్లకు బలవుతారని…
Read More...

సవరణతో కూడిన కొత్త వ్యవసాయ చట్టం

రైతుల ముందు 5 ప్రతిపాదనలు ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాల తిరస్కారం..14న దేశవ్యాప్త నిరసనలు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ డిసెంబరు 8న దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్‌ ‌విజయవంతం కావడంతో…
Read More...

రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు నిరసనగా… నేడు రాష్ట్ర బంద్‌

ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌, ‌విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలకు నిరసనగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నేడు భారత్‌ ‌బంద్‌ ‌జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ భారత్‌ ‌బంద్‌కు రాజకీయ…
Read More...

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను .. రద్దు చేయాలి

విద్యుత్‌ ‌బిల్లు 2020 ఉపసంహరించుకోవాలి 8న చేపట్టే భారత్‌ ‌బంద్‌ ‌ను విజయవంతం చేయాలి ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ ‌వద్ద రైతుల భారీ నిరసన ప్రదర్శన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కార్పొరేట్‌ ‌చట్టాలను వెంటనే రద్దు చేసి, విద్యుత్‌…
Read More...

మారిటోరియం కాలంలో.. వడ్డీ మాఫీకి కేంద్రం సంసిద్ధత

సుప్రీమ్‌ ‌కోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు రుణగ్రహీతలకు భారీ ఊరట ‌బ్యాంకు రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ…
Read More...

1.48 లక్షల కోట్లతో స్వచ్ఛ్ భారత్ రెండవ దశకు శ్రీకారం ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనే ప్రధాన లక్ష్యం

“స్వచ్ఛ్ భారత్ మిషన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా” దేశం లో ప్రజలందరికీ టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలనే స్వఛ్ భారత్ మిషన్ (ఎస్.బి.ఎం) తొలి దశ లక్ష్యం నెరవేరటంతో కేంద్ర ప్రభుత్వం ద్వితీయ దశ కార్యక్రమానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది.…
Read More...

రైతులకు తిలోదకాలు వదిలే కొత్త వ్యవసాయ చట్టాలు

'విచారకరమైన విషయమేమంటే, కొన్ని రాష్ట్రాలలోని రైతులు, రైతుసంఘాలు మాత్రమే తమ శక్తి మేరకు ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కానీ, పార్లమెంట్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా వోటు వేసిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడా ఒక…
Read More...