కొరోనా పరీక్షలు పెంచండి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ
తెలంగాణలో కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వాం రాష్ట్రానికి సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణలో కేవలం 21 వేల టెస్టులు మాత్రమే జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.…
Read More...
Read More...