Tag Bharat Jodo Yatra

భారత్‌ ‌జోడో యాత్రకు తెలంగాణ ‘ప్రజాతంత్ర’ స్వాగతం…!

ఈ నెల 23, ఆదివారం పొద్దున్న కృష్ణా నది వంతెనపై పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి తెలంగాణలో అడుగు పెట్టిన రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర మూడు రోజుల విరామం తరువాత ఈ రోజు తిరిగి ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా మఖ్తల్‌ ‌నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజం యాత్రకు స్వాగతం పలుకుతుంది.…

You cannot copy content of this page