భద్రాచలం వద్ద మళ్ళీ క్రమంగా పెరుగుతున్న గోదావరి
శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం…