ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన
యువతి అపహరణ… మతమార్పిడి పెళ్లి పేరుతో సామూహిక అత్యాచారం లక్నో, జూలై 2 : ఉత్తర ప్రదేశ్లో మరో దారుణం వెలుగు చూసింది. గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ 23 ఏళ్ళ యువతి…