Tag asembly elections

ఎన్నికల తరువాత మీ అడ్డా కు వొస్తాను ..: కేటీఆర్ ట్వీట్

”ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలనే ఆశతో నన్ను కలవడానికి వొచ్చిన అశోక్ నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులతో   అర్థవంతమైన సంభాషణ జరిగింది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అడ్డాలో కలుస్తామని వారికి హామీ ఇచ్చాను…” -మంత్రి కేటీఆర్ ట్వీట్

నామినేషన్‌ రోజే కూనంనేనికి భారీ షాక్‌

సిపిఐ కౌన్సిలర్ల రాజీ ‘నామాలు’ కెటిఆర్‌ సమక్షంలో కారెక్కిన కౌన్సిలర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్‌ అధినేత సమక్షంలో కారు ఎక్కుతారు అనే ప్రజాతంత్ర కథనం సత్య రూపం దాల్చింది. కాకపోతే వేదిక మారింది. హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్‌ సమక్షంలో బుధవారం…

కెటిఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా అధికార పార్టీ బిఆర్‌ఎస్‌లోకి బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి ఆయా పార్టీల నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్లు ఆశించిన వారికి అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండకపోవటంతో బిఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎక్కువగా మంత్రులు కెటిఆర్‌, హరీశ్‌రావుల సమక్షంలో ఈ చేరికలు ఉండటం గమనార్హం. అయితే ఈసారి…

కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలంటే…

 రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కొత్త చరిత్ర సృష్టిస్తారనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం పక్కా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి…

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే…

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుండి 5గురు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన జాబితాలో… సంగారెడ్డి నుండి తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి, ఎస్‌సి రిజర్వుడు ఆందోల్‌ నుండి దామోదర రాజనర్సింహా, గజ్వేల్‌…

You cannot copy content of this page