29న జరిగే మన్యం బంద్ను జయప్రదం చేయండి
జి.వో.నం. 3 పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభు త్వం పార్లమెంటులో చర్చించి రివ్యూ పిటీషన్ వేయాలని , జి.వో. నెం.3 కు చట్ట బద్ధత కల్పించి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక (జేఏసి) డిమాండ్ చేసింది. పార్లమెంటు , శాసనసభలు…
Read More...
Read More...