Padayatra: హైకమాండ్ ఆదేశాల మేరకే పాదయాత్ర

– ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన – బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం – విూడియాతో చిట్చాట్లో మహేశ్కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేస్తున్నామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందన్నారు.…
