కాళేశ్వరం కోసం రూ.84వేల కోట్ల అప్పు

– తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు – రాజకీయాలకు తావు లేకుండా విచారణ – జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కేమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్రెడ్డి,…
