అభివృద్ధిలో మీర్ పేట్ ఆదర్శం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న…