Take a fresh look at your lifestyle.

మిర్యాలగుడ మారుతీ రావు ఆత్మ హత్య..

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైద్రాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం పంపిన మారుతీరావు.

పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు. అప్పటి నుంచి కూతురు అమృతకు మారుతీరావు వేధింపులు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు. అమృత పిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ పోలీసులు. కూతురు దూరమయ్యిందని తీవ్ర మనస్తాపానికి గురైన మారుతీరావు.

Leave a Reply