‘‘భారతీయ సంప్రదాయంలో చర్మ సౌందర్యానికి వినియోగించే పసుపుకు సైతం విదేశీయులు పేటెంట్ హక్కులు పొంది, భారతదేశ జ్ఞానాన్ని తస్కరించారు. ప్రపంచ గణిత మేధావులకు సైతం అర్ధం కాని మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కు ఎందుకు నోబెల్ బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన గణిత మేధావిని కనీసం ఆయన మరణానంతరం కూడా మనం భారతరత్న అవార్డునిచ్చి ఎందుకు సత్కరించలేక పోయామో అర్ధం కావడం లేదు.ప్రపంచంలోని మేధావులను, వారి ఆవిష్కరణలను గుర్తించడం, వారి పరిశోధనా ఫలితాలకు పేటెంట్ హక్కులకు నివ్వడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. ’’
సుంకవల్లి సత్తిరాజు,
(సామాజిక విశ్లేషకులు),
సంగాయగూడెం,తూ.గో.జిల్లా( ఆం.ప్ర) 9704903463.