“దేశ ప్రజలకోసం నిరంతర శ్రమచేసి ఆహార ధాన్యాలను ఉత్పత్తిచేసే రైతాంగానికి పాలక ప్రభుత్వాలు ఇచ్చే విలువ ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నంకాకుండా ఉందడు. తాము రూపొందించిన చట్టాలు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవి కాదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి నమ్మకంగా చెప్పలేకపోవడమే ఈ ఆందోళన కొనసాగింపు. నిజంగా రైతులకు మేలు చేయడమే లక్ష్యమైతే, వారి డిమాండ్లను తెల్లకాగితాల మీద కాకుండా చట్టపరంగా ఎందుకు ఆమోదించడంలేదన్నది రైతు బాంధవులు వేస్తున్న వెయ్యి డాలర్ల ప్రశ్న.”
మండువ రవీందర్ రావు