Take a fresh look at your lifestyle.

కొరోనా ఆపత్కాలంలో హెచ్‌డిఎఫ్‌సి కోటిన్నర విరాళం

కొవిడ్‌ ‌నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తోడుగా నిలిచింది. కొవిడ్‌ ‌నియంత్రణ చర్యలకు ఉపయోగించేందుకు సీఎం రిలీఫ్‌ ‌ఫండ్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 1.55 కోట్లు విరాళమిచ్చింది.

ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌విశాల్‌ ‌భటియా, తెలంగాణ స్టేట్‌ ‌హెడ్‌ ‌శ్రవణ్‌ ‌కుమార్‌ ‌కలిసి మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందించారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply