Take a fresh look at your lifestyle.

15 ‌నుంచి తెరుచుకోనున్న కోర్టులు

ఈ నెల 15 నుంచి జిల్లాల్లో కోర్టులు తెరవాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈనెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయనుంది. ప్రతీ 15 రోజులకోసారి న్యాయస్థానం సక్షించి నిర్ణయాలు.

తీసుకోనుంది. జిల్లా కోర్టుల్లో ఆగస్టు 8 వరకు పరిమిత సంఖ్యలో కేసుల విచారణ చేపట్టాలని ధర్మాసనం సూచించింది. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్‌డౌన్‌ ఈ ‌నెల 28 వరకు యథాతథం కొనసాగనుంది. ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారానే విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Leave a Reply