Take a fresh look at your lifestyle.

పవన్ కల్యాణ్ జన్మ దిన వేడుకల్లో అపశ్రుతి ఘోర రోడ్డు ప్రమాదం..5 గురు మృతి

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నిద్రమత్తులో ఎదురెదురుగా కారును ఢీకొట్టిన ఇసుక లారీ,నుజ్జునుజ్జుయైన కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి  చెందారు.

మృతులు వరంగల్ అర్బన్ జిల్లా పోచమ్మ మైదానం కు చెందిన ముగ్గురు ,నర్సంపేట కు చెందిన వారు ,ఒకరు పరకాల వారు ఒకరు వారు.వరంగల్ నుంచి పరకాల వైపు వైపు వెళ్లు తున్న కారు కాళేశ్వరం నుంచి ఇసుక లారీ వరంగల్ వైపు వెల్లుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల వివరాలు మేకల ప్రవీణ్ ,మేకల రాకేశ్ ,మేడి చందు రోహిత్, సాబీర్ .వీరందరి వయస్సు సుమారు 22 నుండి 26 వరకు ఉంటుంది.అందరూ పోచమ్మ మైదాన్, వరంగల్ వారు.పవన్ కళ్యాణ్ బర్త్డే పార్టీ చేసుకుని అతి వేగంగా byఒక కారును ఓవర్ టెక్ చేసి  లారీని ఢీ కొట్టడం తో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.విషయం తెలుసుకున్న పరకాల ఏసిపి శ్రీనివాస్, చేరుకొని సహాయక చేపట్టి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం కు తరలించారు.

Leave a Reply