Take a fresh look at your lifestyle.

కరోన అనుమానితుని పట్ల అధికారులు..ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం..!

వరంగల్ అర్బన్.ఏనుమముల లో ఒక వ్యక్తి కరోనా లక్షణాల తోబాధపడుతున్నాడని … రెండు రోజుల నుండి ఆశ వర్కర్స్ ఆసుపత్రికి పొదామన్న కూడా రావడం లేదని ఆరోపణ.  100 కి డయల్ చేసినా కూడా పట్టించుకోవడం లేదని dm&ho కి ఫోన్ చేస్తే  కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదనీ..

ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయం భయం గా ఏనుమాములా గ్రామస్తులు. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఆశా వర్కర్స్ ఇంటి వద్దకు వెళ్తే నానా బూతులు తిడుతున్న అతని తల్లి.

Leave a Reply