అమరావతి,మే 21 : ఎపిలో లాక్ డౌన్ 4 అమలు జరుగుతున్నది. మే 31వతేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉండబోతున్నది. అయితే, ఈ లాక్ డౌన్ లో అనేక వాటికి మినహాయింపులు ఇచ్చారు. జనసమూహాలు ఉండే ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే వాటిని తప్పించి మిగతా వాటిని ఓపెన్ చేయబోతున్నారు. ఇక ఆంధప్రదేశ్ లోని 13 జిల్లాల్లో అక్కడ ఉన్న కరోనా కేసులను అనుసరించి రేజ్ జోన్లను ఏరియాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా జిల్లాలల్లో రెడ్జోన్ ప్రాంతాలను ప్రకటించారు.
పశ్చిమ గోదావరి : గోపాలపురం, పోలవరం, టి. నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉడ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం.
తూర్పు గోదావరి : సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.
గుంటూరు: మాచర్ల, దాచేపల్లి, అచ్చెంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్,తాడేపల్లి, మంగళగిరి.
కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్టణం, నూజివీడు, ముసునూరు.
కర్నూలు జిల్లా: ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.
కడప జిల్లా: మైదుకూరు, పొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం,
ప్రకాశం జిల్లా: కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు. అనంతపురం: హిందూపూర్, కళ్యాణదుర్గం, అనంతపురం టౌన్.
చిత్తూరు: శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, వరదాయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగరి, పుత్తూరు, వెంకటగిరికోటలు ఉన్నాయి.