Take a fresh look at your lifestyle.

ఫూలేకు సిఎం జగన్‌ ‌నివాళి

మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా…తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు. మహిళా విద్యకు చేసిన కృషి జాతి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయి రెడ్డి, ఎంపి మార్గాని భరత్‌ ‌రామ్‌ ‌పాల్గొన్నారు.

మరోవైపు … జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్‌ ‌నివాళులర్పించారు.

Leave a Reply