అమరావతి,ఆగస్ట్6:దివంగత నేత,మాజీ మంత్రి జక్కం పూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా ముఖ్యమ ంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు.గురువారం సీఎం క్యాంప్ కార్యాలయ ంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు.
ఈ కార్యక్రమంలో జక్కంపూడి తనయుడు ఎమ్యెల్యే జక్కంపూడి రాజా,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు పేర్నినాని,చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగో పాలకృష్ణ,ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.