Take a fresh look at your lifestyle.

విజయవాడలో జ్యూయలరీ షాపుల బంద్‌

‌నగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా విజృంభణతో స్వచ్ఛందంగా విద్యా, వాణిజ్య సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ బులియన్‌ ‌మర్చంట్స్, ‌బెజవాడ జ్యూయలరీ బులియన్‌ ‌మర్చంట్‌ అసోసియేషన్‌ ‌సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి మే 3 వరకు జ్యూయలరీ షాపుల బంద్‌కు నిర్ణయించారు.

Leave a Reply