కోరోన వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లో జిహెచ్ఎంసి అధికారులు గురువారం ఉదయం నుంచే కెమికల్స్ ప్రారంభించారు. పారిశుద్ధ సిబ్బంది వందల సంఖ్యలో నగరంలో సిటీ ప్రాంతలు తిరుగుతూ రోడ్లపై కెమికల్ స్ప్రే చేసే పనిని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. అలాగే నగరం వీధుల్లో అపరిశుభ్రంగా ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ తో పాటు రిటైర్డ్ రసాయనాలు చల్లుతూ కోరోన వ్యాప్తి నియంత్రణకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు కోరోన నేపథ్యంలో బి ఆర్ కె భవనంలో వైద్య శాఖ కార్యదర్శి ఆ శాఖ ఇతర ఉన్నతాధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు.