Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

సిఎం మార్పు జరుగదన్నది నిజమేనా ?

ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో మార్పన్నదిలేదని స్పష్టంచేసి, యావత్‌ ‌రాష్ట్ర ప్రజలను మరోసారి ఆలోచనలో పడేశారు.…
Read More...

ఫోర్బస్ ‌జాబితాలో తెలంగాణ కీర్తి పతాక మన కీర్తి రెడ్డి

(ఫోర్బస్ 30 అం‌డర్‌ 30 ‌ప్రతిభాశీలుర యువత జాబితా ఆధారంగా) ప్రఖ్యాత అంతర్జాతీయ ఫోర్బ్ ‌సంస్థ రూపొందించిన 30-ఏండ్ల లోపు ఔత్సాహిక ప్రతిభశీలుర 30 మంది జాబితా-2021 (30 అండర్‌ 30)‌లో తెలంగాణకు చెందిన యువ తేజం కొత్త కీర్తి రెడ్డి స్థానం…
Read More...

తిరగబడిన ఎర్రకోట వ్యూహం

రైతు శ్రమను, భూములను, వ్యవసాయ ఉత్పత్తులను, వాటి మార్కెట్‌ ‌ను కార్పొరేట్ల కు ధారాదత్తం చేస్తున్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టి 70 రోజులు దాటింది. అసంఘటిత రంగంలో ఉన్న రైతులు, రాజకీయ పార్టీల ప్రత్యక్ష అండదండలు లేకుండా…
Read More...

పర్యావరణ వినాశనం కారణంగానే హిమనదాల్లో ప్రమాదాలు

ఉత్తరాఖండ్‌ ‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం సంభవించిన ఘోర ప్రళయంలో 170 మంది పైగా గల్లంతు కావడం, 19 మృతదేహాలు బయటపడటం దురదృష్టకరం. వాతావరణ సమతూక స్థితి దెబ్బతింటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ సంఘటన రుజువు చేస్తోంది.ఇలాంటివి శీతాకాలంలో సంభవించడం…
Read More...

చక్కా జామ్‌ ‌ప్రశాంతం… ఉద్యమం కొనసాగిస్తామని రైతుల ప్రకటన

సాగు చట్టాల రద్దు కోసం రైతు సంఘాలు ఢిల్లీ శివార్లలో జరుపుతున్న ఆందోళన సందర్భంగా శనివారం నిర్వహించిన చక్కా జామ్‌ ‌కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినందుకు ఆ సంఘాల నేతలే కాకుండా, ప్రభుత్వం తేలిగ్గా ఊపిరి తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగానే…
Read More...

బెంగాల్ ఎన్నికలకు ముందే మహాసంగ్రామం..

పశ్చిమ బెంగాల్ లో వొచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ముందే మహాసంగ్రామం జరగనుంది. శనివారం నాడు రాష్ట్రంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తలపెట్టిన మోటారు బైక్ ర్యాలీకి పోటీగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా రథయాత్ర…
Read More...

రైతు సంఘాల నాయకులతో చర్చలకు ప్రధానికి నామోషీనా ..?

సాగు చట్టాలపై సాగుతున్న ఆందోళనను సమర్ధించినందుకు హక్కుల ఉద్యమనాయకురాలు గ్రెటా థెన్ బర్గ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుందనీ,ఆమె మాదిరిగానే విదేశీయులు భారత…
Read More...

“ప్రజల మనిషి, వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి”

(నేడు  వర్ధంతి సందర్భంగా) ఆయన ఒక ఉద్యమకర్త, సేవాశీలి, కమ్యునిష్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయులు, నవలలకు ప్రాణం పోసిన మేదావి, ధిక్కార స్వరం, వైతాళికుడు, అభ్యుదయ రచయిత. వట్టికోట ఆళ్వారుస్వామి. 'ప్రజలమనిషి' నవల ద్వారా ప్రజల కోసం పనిచేసే…
Read More...

మయన్మార్ లో మళ్ళీ’ ఆర్మీ’ …!

"మయన్మార్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల పై అమెరికా, బ్రిటన్‌, ఐక్యరాజ్య సమితి సైన్యం తీరును తప్పుబట్టాయి. అయితే మన దేశం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే భారత దేశం మయన్మార్‌తో 1,640 కి.మీ.ల పొడవైన సరిహద్దు పంచుకుంటోంది. ఆ దేశంలో…
Read More...

ఈ ‌సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు

ఆధార్‌-‌ఫోన్‌ ‌నెంబర్‌తో రౌషన్‌ ‌కార్డు అనుసంధానం కోసం తంటాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌పలు జిల్లాల్లో ఆధార్‌ ‌కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా రేషన్‌ ‌సరకులను సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…
Read More...