రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంలో మోదీతో చీకటి ఒప్పందాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఎంఐఎంకు జంకుతు పాలన సాగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…