సమస్యలపై స్వాజీ విమర్శలు
బెంగళూరు, జనవరి 27 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్ను లాక్కున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని…