Take a fresh look at your lifestyle.

నాటక రంగానికి పోణంగి అప్పారావు ఎనలేని సేవలు

నేడు .. పోణంగి శ్రీరామ అప్పారావు వర్ధంతి తెలుగు నాటక రంగానికి పోణంగి శ్రీరామ అప్పారావు చేసిన సేవలు సాటి రానివి. అంతేకాదు ఉపాధ్యాయునిగా, ఉపన్యాసకునిగా, పరిపాలనా దక్షునిగా, రచయితగా, పరిశోధకునిగా ఆచార్య పోణంగి శ్రీ రామ అప్పారావు చేసిన కృషి…

‌శ్రీ శ్రీ పదంతో నిరూపించుకుంటా…

దినపత్రికలా నన్ను చదువుకుంటా శీర్షికలను తలుపుకొట్టి వార్తలను నిద్రలేపి పేజీ పేజీలోకి వెళ్లి ఒపిగ్గా తెలుసుకుంటా... Proving with the word Sri Sri ... . ఉదయానే…

కాలం మిగిల్చిన ‘‘విషాదం’’

మనిషి శిఖరాలు కూలిపోతున్నాయి. నీడలా నీ చుట్టూ చీకటి పొరలు అల్లుకొని...మరణ మృదంగం మ్రోగిస్తూ ప్రాణం అనే పర్వత శిఖరాలను నెలరాలుస్తుంటే.... దుఃఖమంత ఏరులై పారుతుంది. రాతిరంత కనురెప్పలపై భయం దుప్పటే. సూర్యోదయానే ఎక్కడ రెక్కలు…

చిన్న సన్న(కారు) రైతు

‘చిన్న సన్న’కారు రైతతడు బక్కచిక్కిన మట్టి మాణిక్యమతడు గడియ తీరిక లేక చెమటోడ్చే.. అన్నామృత సృష్టికర్త కూడా అతడే ! బతుకంతా భవసాగర వెతలు ఎన్నడు తరగని అప్పుల కుప్పలు నాగలినే నమ్మిన పల్లె పరిమళమతడు భూమిని కూడా పోషించగల త్యాగధనుడు !…

‘‘‌కరిగిన కాలం- చెదిరిన స్వప్నం’’

స్వప్న జగత్తులో విభ్రమకు రెక్కలొస్తే... పొలాల్లోని పైర్లన్నీ పండు ముత్తయిదువుల్లా నిండుగా కనిపించాయి.విచ్చుకున్న కలువలన్నీ నీటిపై నాట్యమాడాయి.మూగవీణ సైతం మ్రోగుతుంటే ఎడారి లో సంద్రం ఏర్పడినట్టయింది.మోడువారిన వృక్షం చిగురు తొడిగినట్టయింది.…

డైలీ జర్నలిస్ట్ ‌రాసిన ‘‘జర్నలిస్ట్ ‌డైరీ’’

వృత్తి ధర్మాన్ని ప్రవృత్తిగా చేసుకుని కలం ధారలు కురిపిస్తునే, వాటిని కాలక్రమేణా గళ ధ్వనులుగా మార్చుకుని పాతికేళ్ళకు పైగా ప్రయాస పడకుండా.. గుంభనంగా, గంభీరంగా ప్రయాణిస్తున్న సతీష్‌ ‌బాబు ఎవరో తెలియక పోవచ్చు కాని, పాత్రికేయ కుటుంబంలో పుట్టి…

దళితుల పేరుతో మరో మోసానికి తెర

వరాలు కురిపిస్తే ప్రజలు నమ్మరు ఇంటిలిజెన్స్ ‌డిఐజి చుట్టంలా పని చేస్తున్నారు మిడియా సమావేశంలో ఈటల ఘాటు విమర్శలు కేసీఆర్‌ ‌ఫోటోలు ప్లెక్సీలు, గోడల మిదనే ఉంటాయి, అవి నాలుగు రోజులు ఉంటాయి. తర్వాత పోతాయి. గెలిచేది నేనే. అటు వైపు…

రాష్ట్రంలో ఆశాజనకంగా వర్షాలు

జూన్‌లో 50 శాతం అదనంగా 194.55 మిల్లీమీటర్ల వర్షపాతం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 318.7 మిల్లీమీటర్లు, వనపర్తిలో అత్యల్పంగా 76.8 మిల్లీమీటర్లు రూ.7360.41 కోట్ల రైతుబంధు నిధులు 60.84 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ వ్యవసాయ శాఖ మంత్రి…

జిఎస్టీ రాకతో పన్నుల భారం తగ్గింది

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ట్వీట్‌ ‌జీఎస్టీ అమల్లోకి వొచ్చి నాలుగేళ్లు వస్తు, సేవల పన్ను విధానం వల్ల సంక్లిష్టంగా ఉన్న పరోక్ష పన్ను విధానం సరళంగా మారడమే కాకుండా, వస్తువులపై పన్ను రేట్లు తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా…

టీకా కొనుగోలుకు ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లపై కేంద్రం ఆంక్షలు

కోవిన్‌ ‌పోర్టల్‌ ‌ద్వారానే అనుమతి ప్రైవేటు హాస్పిటళ్లు ఇకపై ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్‌ ‌టీకా కొనుగోలు చేయడం కుదరదు. కేంద్ర ప్రభుత్వ కోవిన్‌ ‌పోర్టర్‌లోనే దానికి సంబంధించిన ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఈ కొత్త నిబంధన…