తాగునీరు సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశారని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు గందసిరి రవి,మరిపెడ మండల అధ్యక్షులు అక్తర్ పాషా, పులుసు సతీష్, మచ్చ రాజేష్, మహేందర్ రెడ్డి, గుగులోత్ వెంకన్న,అంబరీషా, సయ్యద్ లతీఫ్, రవీందర్ నాయక్, యాకూబ్ జాని, కిషన్, శ్రీపాల్ రెడ్డి, పానుగోతు వస్రం నాయక్పాల్గొన్నారు.
Tags: The invention,free digital calendar,prajatantra,gundipudi naveen rao