సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

సిద్దిపేట కలెక్టరేట్‌, ‌జూలై 24 (ప్రజాతంత్ర విలేఖరి): జగదేవపూర్‌ ‌మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త నర్ర కనకయ్య రోడ్డు ప్రమాదంలో కాలుకొల్పొయ్యాడు. ఈమేరకు కృత్రిమ కాలు కోసం సియం సహాయనిది నుండి 2 లక్షల చెక్కును శనివారం మంత్రి హరీష్‌రావు కనకయ్యకు అందజేవారు. ఈకార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మెన్‌ ‌గుండా రంగారెడ్డి, సర్పంచ్‌ ‌రాజేశ్వరి రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు అంజయ్య, మందాపూర్‌ ఉప సర్పంచ్‌ ‌ముత్యం, గ్రామ కో అప్షన్‌ ‌సభ్యుడు కనకయ్య పాల్గొన్నారు.

andhrapradeshCM relief Fund Check Deliveryprajatantra newstelanganatelugu articlestelugu facts
Comments (0)
Add Comment