‘‘భారత దేశంలో ఇంకా వ్యవసాయంలో ప్రాచీన పద్దతులు మానలేదు. మన దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.చైనాలో సేద్యపు భూమి తక్కువ. దిగుబడులు మాత్రం అధికం.భారత దేశంలో వ్యవసాయం భూగర్భ జలాలు,వర్షం ప్రకృతి మీద ఆధారపడి ఉంది.విచ్చలవిడిగా రసాయనాల వాడకం వలన,అశాస్త్రీయమైన పద్దతుల వలన మన దేశంలో వ్యవసాయ భూములు నిస్సారమై,సేద్యానికి పనికి రాకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.’’
సుంకవల్లి సత్తిరాజు,
9704903463.