Take a fresh look at your lifestyle.

2020 అల్లర్ల కేసులో మొదటి తీర్పు..

ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో దోషిగా తేలిన మొదటి వ్యక్తికి జనవరి 20, గురువారం ఢిల్లీ కోర్టు ఐదేళ్లు జైలు  శిక్ష విధించింది.

మూక అల్లర్ల లో పాల్గొని, అల్లర్ల సమయంలో ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించినందుకు దినేష్ యాదవ్‌కు శిక్ష పడింది.

Leave a Reply