‘‘తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు,నిధులు ,నియా మకాలు అనే నినాదంతో ఉమ్మడి కౌరవనీతిలో జరిగిదంతా అన్యాయమేనని నలుచెరుగుల చాటి చెప్పిన ఆచార్య జయశంకర్ తన జీవితకాలమంతా ప్రగతిశీల ఉద్యమాలకు ఆదర్శంగా,మానవ సమాజం కోసమే అంకితం చేశారు. ఆయన బాటలో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ స్వయంపాలనకై దశాబ్దాలుగా జరిపిన పోరాటాలను,అనుభవాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ సాధనోద్యమంలో భావజాల వ్యాప్తిని కార్యాచరణ గావించడంలో సఫలీకృతులయ్యారు.’’
డా.సంగని మల్లేశ్వర్, విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,9866255355.