లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత తప్పనిసరి

సమర్థవంతంగా గ్రామ సభలను నిర్వహించాలి: సి.ఎస్ శాంతి కుమారి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై సమీక్ష హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే గ్రామ సభల్లో ఆమోదం…