ఖమ్మం పత్తి మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 15: ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని దాదాపు 300 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పత్తి మార్కెట్కు ఈనెల 16వ…