Day December 14, 2024

నగరంలో దారిత‌ప్పిన‌ సమగ్ర ఇంటింటి సర్వే

వివ‌రాల న‌మోదు కోసం కంట్రోల్‌రూంను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా కాలనీల్లో జరగలేదు. అంతలోనే ప్రభుత్వం నగరంలో కుటుంబ సర్వే ముగిసినట్లుగా ప్రకటించడంతో ఆయా కాలనీవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెల్లడంతో గ్రేటర్‌లోని నగర వాసుల కోసం…

బీజేపీ రాజ్యాంగాన్ని రక్షిస్తాననడం విడ్డూరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్య రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్‌ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్‌ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి…

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం

దానిని దెబ్బతీసేందుకు విషబీజాలు భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది పార్లమెంట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన…

కొత్త‌ మెను డైట్‌ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ  డైట్‌ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలని వ్యవసాయ చేనేత మార్కెటింగ్‌ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం గండుగులపల్లి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల…

హైద‌రాబాద్ లో ఫుట్‌బాల్‌ సంద‌డి.. సంబురాల మ‌ధ్య‌ ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ

Santosh Trophy 2024

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : సుమారు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు (Santosh Trophy 2024) శ‌నివారం ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభమ‌య్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో సర్వీసెస్ టీంపై 1-0 స్కోర్‌తో మణిపూర్ జట్టు విజ‌యం సాధించింది. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ వర్సెస్…

పిల్లల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కామన్ డైట్

500 కోట్ల భారం పడున్నా.. బాధ్యతగా చేప‌డుతున్నాం.. రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టౌన్, డిసెంబర్ 14, ప్రజాతంత్ర: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

రాచరికం నుంచి ప్రజాస్వాంలోకి..

గత పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం పదేళ్లలో మొదటిసారిగా, డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీల పెంపు డోర్నకల్ నియోజకవర్గంలో రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల అర్హులంద‌రికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో గత పదేళ్లుగా విద్యావ్యవస్థను పట్టించుకున్నవారే లేరని, పేదల విద్యను పట్టించుకోకుండా రాచరికపు పాలన కొనసాగించారని…

నమ్మకానికి మారుపేరు కురుమలు..

Warrior Doddi Komuraiya

అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొడ్డి కొమురయ్య కురుమ భవన్ ప్రారంభం నమ్మకానికి, మృదుస్వభావానికి మారుపేరు కురుమ కుల‌స్థుల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని కొనియాడారు. ఆయన…

గురుకులాల విద్యార్థులకు పౌష్టికాహారం

Nutritious food for Gurukul students

8 లక్షల మంది విద్యార్థులకు 470 కోట్ల కేటాయింపు 3,943 విద్యాసంస్థలలో నాణ్య‌మైన‌ ఆహారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వసతి గృహాలతో పాటు సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

You cannot copy content of this page