Day December 2, 2024

ఉపాధి కోసం యువతకు నైపుణ్య శిక్షణ

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు బాచుపల్లిలో తెలుగు యూనివర్సిటీ  కొత్త క్యాంపస్‌ ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం…

‌చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ -‌బీజాపుర్‌ ‌రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో రోడ్డు ప్రమాదంలో ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా…

దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు

Farmers who have again stepped up in Delhi

డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం నేడు పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్ ‌ముట్టడికి రైతు సంఘాల పిలుపు న్యూదిల్లీ, నవంబర్‌ 2 : ‌కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్‌ ‌కాంప్లెక్స్…

పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బండ తిమ్మాపూర్‌లో  హిందూస్థాన్‌ ‌కోకా-కోలా బెవరేజెస్‌ ‌ఫ్యాక్టరీ ప్రారంభం రూ. 2,091 కోట్లతో 49 ఎకరాల్లో భారీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి అవకాశాలు.. సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ప్రపంచ స్థాయి పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

‌గ్రేటర్‌ ‌పరిధిలో ఆరు లైన్ల ఫ్లైఓవర్‌

నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌ఫ్లైఓవర్‌ ‌త్వరలో సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ట్రాఫిక్‌ ‌కష్టాలతో కునారిల్లుతున్న జంట నగరాల వాసులకు మరో శుభవార్త. నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు…

ఏమిటీ ఫెంగల్‌? ఎందుకు ఈ అలజడి?

Cyclone Fengal is set to wreak havoc

తుఫాను పేరు చెబితే వణికిపోతాం. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైంది.  పుదుచ్చేరిలోని కారైకల్‌, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోవిరీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్‌ రిపోర్ట్‌ అధికారులు వెల్లడిరచారు.  పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత దీని వల్ల 7 రాష్టాల్లో వినాశనం కలగవొచ్చు.…

స్థానిక సమరానికి ‘సై’

Telangana Local Body Elections

మూడు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష  నగారా మోగగానే మళ్లీ ప్రజల్లోకి … ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పూర్తయింది.  వొచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్‌ సర్కార్‌ ముహూర్తం నిర్ణయించినట్టు  సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్‌ విడుదలవుతుంది. సంక్రాంతి తర్వాత…

దిగజారుతున్న రాజకీయాలు!

కలకలం రేపుతున్న వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయం  రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌గా నడుస్తోంది. ఓవైపు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వొచ్చి  ఏడాదవుతున్నా సీఎం రేవంత్‌కు పాలన చేతకావడంలేదని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ టార్గెట్‌  చేయగా.. కేటీఆర్‌ను కాంగ్రెస్‌…

బాలలందరికీ విద్య ఉత్త మాటేనా?

education important for all children

 చిన్నారుల భవిష్యత్తు అంధకారమేనా! నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా-దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభు త్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు కృషి…

You cannot copy content of this page