Day September 24, 2024

సింగరేణికి భ్ర‌ష్టు ప‌ట్టించిన‌ కెసిఆర్

Janak Prasad

65 వేల ఉద్యోగాలను 40వేల‌కు కుదించాడు. 8 గనులు మోయించిన ఘ‌నుడు కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సభలు పెట్టి సింగరేణికి మేలు చేస్తానని నమ్మవలికిన కెసిఆర్, ఇచ్చిన అనేక హామీలను నిలుపు కోలేక పోయాడని, సింగరేణి సంస్థకు…

మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కృషి 

National Level Women Journalist Workshop

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం బషీర్ బాగ్ లోని దేషోద్దారక భవన్లో జరిగిన మహిళా జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య…

ఆంధ్రాలో కొత్త నినాదం ..!

 ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్‌ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు…

మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా?

వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు విచారకరం మావోయిస్టు ఈ దేశ పౌరులు కాదా??  వారిని నిర్మూలించటం ఎంతవరకు సమంజసం అని కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే…. గత నెల ఆగస్టు 24న సాక్షాత్తు దేశ హోంమంత్రి…

క్రీడల్లో రాణించిన వారికి పారితోషికాలు అందిస్తాం..

Husnabad

అంద‌రూ స్వ‌చ్ఛ‌తాహి సేవ‌లో భాగ‌స్వాములు కావాలి ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : రాష్ట్రంలో క్రీడ‌ల అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మంగ‌ళ‌వారం హుస్నాబాద్ పట్టణంలో స్టేడియాన్ని సందర్శించారు. హుస్నాబాద్ (Husnabad ) క్రీడల అభివృద్ధి కి తీసుకోవాల్సిన…

You cannot copy content of this page